#
promises
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రైల్వే ను పరిరక్షించి, కార్మికుల హక్కులను కాపాడుతాం.. పద్మారావు హామీ
Published On
By Jayabheri Daily
పాత పించను విధానాన్ని పునరుద్దరించాలని డిమాండుకు తాము మద్దతు తెలుపుతామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన దశల్లో కార్మికులకు అందుబాటులో నిలిచానని, ఎంపీగా అవకాశం కల్పిస్తే వారి శ్రేయస్సుకు పాటు పడతానని అన్నారు. KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం..
Published On
By Jayabheri Daily
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్... Ap TDP : ఇంటి వద్దకే రూ.4వేలు పింఛన్ తెచ్చి ఇస్తాం
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పింఛన్ల పంపిణీ అంశం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతోంది. రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ, లోక్ సభ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న... 
