#
procurement
తెలంగాణ  

Collector Bhavesh Mishra : ఏప్రిల్ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Collector Bhavesh Mishra : ఏప్రిల్ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జయశంకర్ భూపాలపల్లి, మార్చి 27: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా కొనుగోళ్లు జరపాలన్నారుజిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధాన్యం సేకరణపై కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయం, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, రైస్‌మిల్లర్లతో సన్నాహక సమావేశం...
Read More...

Advertisement