#
pension
ఆంద్రప్రదేశ్  

Ap TDP : ఇంటి వద్దకే రూ.4వేలు పింఛన్ తెచ్చి ఇస్తాం

Ap TDP : ఇంటి వద్దకే రూ.4వేలు పింఛన్ తెచ్చి ఇస్తాం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పింఛన్ల పంపిణీ అంశం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతోంది. రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ, లోక్ సభ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న...
Read More...

Advertisement