#
Not
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా... రారా..
Published On
By Jayabheri Daily
బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతున్న పరిస్థితుల్లో శాసనసభాపక్షం విలీనమయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో… మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది. జులై 24 టెన్షన్తో బీఆర్ఎస్ హైఅలర్ట్లో ఉందంటున్నారు.ఈ నెల 24న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ హైకమాండ్. Police : కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాలీలు, సభలకు అనుమతి లేదు
Published On
By Jayabheri Daily
విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏనుమాముల మార్కెట్ ప్రత్యేక సమావేశన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు కేంద్రానికి కేవలం ఎంపీ ఎన్నికల్లో పోటీదారులు, సంబంధిత ఏజెంట్లు, పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. Bournvita : బోర్నెవిటా 'హెల్త్ డ్రింక్ కాదు'.. కేంద్రం సంచలన ఆదేశాలు
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ :బోర్నెవిటాలో చక్కెర స్థాయిలు పరిమితికి మించి ఉన్నాయని ఎన్సిపిసిఆర్ ఇటీవల కనుగొన్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం కీలక సలహా జారీ చేసింది. ఇది 'హెల్త్ డ్రింక్స్' కేటగిరీ కిందకు రాదని బోర్న్విటా తెలిపింది. బోర్న్విటాను ఈ కేటగిరీ నుంచి తొలగించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్... Kejriwal's own arguement : కోర్టులో సొంతంగా వాదించిన కేజ్రీవాల్...
Published On
By Jayabheri Daily
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు ఈ సందర్భంగా తన వాదనను వినిపించారు. కేజ్రీవాల్ వాదనను ఈడీ తప్పుబట్టింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో గురువారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోర్టు... 
