#
June
ఆధ్యాత్మికం 

జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం

జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు.
Read More...
తెలంగాణ  

TG Group 1 : జూన్‌ 9న ప్రిలిమ్స్ కు హాల్ టిక్కెట్లు

TG Group 1 : జూన్‌ 9న ప్రిలిమ్స్ కు హాల్ టిక్కెట్లు జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థులకు కఠిన నిబంధనలు విధించింది. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలు, OMR షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
Read More...
తెలంగాణ  

Govt. Goodnews : అన్నదాతకు ప్రభుత్వం శుభవార్త..

Govt. Goodnews : అన్నదాతకు ప్రభుత్వం శుభవార్త.. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. జూన్ నెలాఖరు వరకు రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సీజన్‌లో 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ధాన్యం సేకరణతెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం...
Read More...
జాతీయం  

BJP-Congress I 265 మందితో.. బీజేపీ... 82 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు

BJP-Congress I 265 మందితో.. బీజేపీ... 82 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు జయభేరి, న్యూఢిల్లీ, మార్చి 18 :ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అత్యధిక అభ్యర్థులను ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ మొత్తం 267 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే అసన్సోల్ 2 స్థానాల నుంచి పవన్ సింగ్, బారాబంకి నుంచి ఉపేంద్ర రావత్ తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ 265 మంది అభ్యర్థులను...
Read More...
జాతీయం  

Elections 2024 I అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో  అరుణాచల్-సిక్కిం కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?

Elections 2024 I అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో  అరుణాచల్-సిక్కిం కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే? జయభేరి, హైదరాబాద్:అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. జూన్ 4న లోక్‌సభతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే, ఈ అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగియనుంది.అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో...
Read More...

Advertisement