#
demands
తెలంగాణ  

ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని :గూడూరు డిమాండ్ 

ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని :గూడూరు డిమాండ్  జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 13: రబీ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ నెలాఖరులోగా అందజేయాలని ఆయన మీడియా...
Read More...
అంతర్జాతీయం 

arvind kejriwal : కేజ్రీవాల్‌కు అమెరికా మద్దతు

arvind kejriwal : కేజ్రీవాల్‌కు అమెరికా మద్దతు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాలు ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. కేజ్రీవాల్ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని జర్మనీతో పాటు పలు దేశాలు ఇప్పటికే భారత్‌ను డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మిత్రపక్షంగా చెప్పుకుంటున్న అమెరికా కూడా చేరింది. ఈ మేరకు...
Read More...

Advertisement