#
Against
తెలంగాణ  

మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం...?

మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం...? శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. మండలి చైర్మన్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో తేలికగా నెగ్గుతుంది. సభలో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష వైపు మొగ్గు చూపుతోంది.
Read More...
అంతర్జాతీయం 

రిషి సునాక్ కు ఎదురుగాలి

రిషి సునాక్ కు ఎదురుగాలి ప్రస్తుత ప్రధాని రిషి సునక్‌కు ఘోర పరాభవం తప్పదని అంచనా వేస్తున్నాయి. జూలై 4న జరుగనున్న ఈ ఎన్నికల్లో రిషి సునక్‌ నేతృత్వంలోని అధికార కన్జ ర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని మూడు సర్వే సంస్థలు వెల్లడించాయి.
Read More...
ఆంద్రప్రదేశ్  

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి...

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి... మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు.
Read More...
తెలంగాణ   క్రైమ్  

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
Read More...
తెలంగాణ  

అతన్ని ప్రోత్సహించిన కార్పొరేటర్లతో... పాటు మరికొందరిపై కేసు నమోదు

అతన్ని ప్రోత్సహించిన కార్పొరేటర్లతో... పాటు మరికొందరిపై కేసు నమోదు అమర్ సింగ్ పై కిడ్నప్ కేసు ఆ మాజీ ఎమ్మెల్యే అమర్ సింగ్ ను తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ లో చర్చ అదిష్టానం ముందు పరువు తీసుకున్న జంగయ్య
Read More...
తెలంగాణ  

మాధవీలతపై కేసు నమోదు

మాధవీలతపై కేసు నమోదు మాధవి లత పోలింగ్ బూత్‌కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్‌ బూత్‌లో ఉన్న ముస్లిం మహిళలను బురఖా తొలగించాలని కోరడం, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు.
Read More...
జాతీయం  

ప్రజ్వల్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలు కిడ్నాప్!

ప్రజ్వల్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలు కిడ్నాప్! జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రసలీల కీలక పనిమనిషి కిడ్నాప్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఎవరిపై కంప్లైంట్ చేశారంటే..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఎవరిపై కంప్లైంట్ చేశారంటే.. జనసేనకు రాజీనామా చేసి తాజాగా జైభారత్ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.
Read More...
తెలంగాణ  

Peddapally : కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు..!

Peddapally : కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు..! పెద్దపల్లి జిల్లాలో వంతెన కూలిన ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా త్వరలో రీటెండర్ పిలిచి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Read More...
తెలంగాణ  

Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ..

Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతిథి గృహంలో బంధించి రూ. 60 లక్షల నగదు, 90 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More...
జాతీయం  

Congress manifesto : 'జమిలి ఎన్నికలు వద్దు.. ఎన్నికల చట్టాలను సవరిస్తాం' - మేనిఫెస్టోలో కాంగ్రెస్

Congress manifesto : 'జమిలి ఎన్నికలు వద్దు.. ఎన్నికల చట్టాలను సవరిస్తాం' - మేనిఫెస్టోలో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయ పాత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ కొన్ని కీలక హామీలు ఇచ్చింది. అందులో ఒకటి ఎన్నికల చట్టాల సవరణ. ఈవీఎం, వీవీప్యాట్‌లలో వచ్చిన ఓట్లు సరిపోతేనే ఎన్నికల ఫలితాలను నిర్ధారించేలా చట్టంలో మార్పులు చేస్తామని పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే ఎన్నికల చట్టాలను సవరిస్తామని,...
Read More...

Advertisement