కాప్రా డివిజన్ లో పర్యటించిన ఉప్పల్ ఎమ్మెల్యే

కాప్రా డివిజన్ లో పర్యటించిన ఉప్పల్ ఎమ్మెల్యే

జయభేరి, ఉప్పల్ : కాప్రా డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ లోని డబుల్ బెడ్ రూం కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  పర్యటించారు.

అక్కడ నెలకొన్న సమస్యల గురించి చర్చించడం జరిగింది. ప్రధాన సమస్య నీటి సరఫరాకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Read More Telangana MP I టార్గెట్ @17

IMG-20241110-WA1866

Read More Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, బంక వెంకటేష్, గౌస్, రహీం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

Views: 0