59వడివిజన్, 60డివిజన్ కమిటీలకు ఏకగ్రీవ ఎన్నిక
కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో 59వడివిజన్, 60డివిజన్ కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
జయభేరి, కరీంనగర్ :
కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో 59వడివిజన్, 60డివిజన్ కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
60వ డివిజన్ పద్మశాలి కమిటీ అధ్యక్షులు గాజర్ల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు గుంటుక రామచంద్రము, ప్రధాన కార్యదర్శి గాలి నాగరాజు, ఉపాధ్యక్షులు ఎలగొండ నారాయణ, అనుమల్ల అశోక్.
ఈ కార్యక్రమానికి పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, ఉపాధ్యాక్షులు తేల్ల చెంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి కస్తూరి వాసుదేవ, నల్ల శ్రీధర్, వెనగంటి సందీప్, గడ్డం శ్రీనివాస్ అతితులుగా హాజరైనారు. ఎన్నికైనవారందరికి పట్టణ పద్మశాలి సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.


