పిల్లలను విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు
పిల్లలను విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు
మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించగా.. 16 మంది చిన్నారుల ట్రేస్ చేసి పోలీసులు కాపాడారు.
పిల్లలను విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024
పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి.. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు.
పిర్జాదిగూడ రామకృష్ణ నగర్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు… pic.twitter.com/50MESzBmkc
Views: 0


