గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్
ఈ నెల 26న పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు
పోటీల్లో యువత పాల్గొనాలని సీఐ సూచన
జయభేరి, ఆగస్టు 24:- గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ సూచించారు.
అదేవిదంగా ఈ పోటీల ద్వారా యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందుతుందని వెల్లడించారు. శామీర్ పేట్ మండల పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన గ్రామాల యువత ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని సీఐ కోరారు .
Read More GHMC I శివ శివ.. హర హర...
Views: 0


