గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్

ఈ నెల 26న పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

పోటీల్లో యువత పాల్గొనాలని సీఐ సూచన

గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్

జయభేరి, ఆగస్టు 24:- గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ సూచించారు.

ఈ నెల 26న మజీద్ పూర్ లోని జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

అదేవిదంగా ఈ పోటీల ద్వారా యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందుతుందని వెల్లడించారు. శామీర్ పేట్ మండల పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన గ్రామాల యువత ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని సీఐ కోరారు .

Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి