SBI | రమేష్ మృతి తీరని లోటు   

ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగులు

SBI | రమేష్ మృతి తీరని లోటు   

జయభేరి, ఇల్లందు :

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్ బి ఐ బ్యాంకులో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి బోశాల రమేష్ సంతాప సభను బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేశారు

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

ఈ సభలో రమేష్ చేసిన సేవలను గుర్తుచేసుకొని బ్యాంకు సిబ్బంది కొనియాడారు .ఈ సభలో చీఫ్ మేనేజర్ ప్రధాన్, అసిస్టెంట్ మేనేజర్ లాల్ సింగ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, ఆర్మూర్ గార్డ్ వంశీ, మెసెంజర్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి