SBI | రమేష్ మృతి తీరని లోటు   

ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగులు

SBI | రమేష్ మృతి తీరని లోటు   

జయభేరి, ఇల్లందు :

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్ బి ఐ బ్యాంకులో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి బోశాల రమేష్ సంతాప సభను బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేశారు

Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

ఈ సభలో రమేష్ చేసిన సేవలను గుర్తుచేసుకొని బ్యాంకు సిబ్బంది కొనియాడారు .ఈ సభలో చీఫ్ మేనేజర్ ప్రధాన్, అసిస్టెంట్ మేనేజర్ లాల్ సింగ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, ఆర్మూర్ గార్డ్ వంశీ, మెసెంజర్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

Views: 0