SBI | రమేష్ మృతి తీరని లోటు   

ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగులు

SBI | రమేష్ మృతి తీరని లోటు   

జయభేరి, ఇల్లందు :

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్ బి ఐ బ్యాంకులో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి బోశాల రమేష్ సంతాప సభను బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేశారు

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

ఈ సభలో రమేష్ చేసిన సేవలను గుర్తుచేసుకొని బ్యాంకు సిబ్బంది కొనియాడారు .ఈ సభలో చీఫ్ మేనేజర్ ప్రధాన్, అసిస్టెంట్ మేనేజర్ లాల్ సింగ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, ఆర్మూర్ గార్డ్ వంశీ, మెసెంజర్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

Views: 0