మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే జీఎస్సార్ పరామర్శ
ఆపదోస్తే అన్ని విధాల ఆదుకుంటానని మృతుల కుటుంబీకులకు భరోసా
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఏ ఆపదోచ్చిన..కష్ట కాలంలో వారి కుటుంబాలకు అండగా ఉండి..ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే జీఎస్సార్ పరామర్శతో మృతుల కుటుంబాలకు ఎంతో మనోధైర్యం కలిగిందని గ్రామస్తులు తెలుపడం గమనార్హం. ఎమ్మెల్యే గండ్ర వెంట కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు, నల్లాల లింగారెడ్డి, మంద సుధాకర్, ఎండి రఫీ, నీరటి మహేందర్, కరాబు యువరాజు తదితరులు పాల్గొన్నారు.
Views: 0


