తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
జయభేరి, మేడిపల్లి : ఫీర్జాదిగూడ ప్రజా పరిపాలన దినోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్.
Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

ఈ సందర్భంగా నగర మేయర్ అమర్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Views: 0


