ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం
హక్కుల సాధన పై అవగహన కల్పించిన అధికారులు
జయభేరి, సెప్టెంబర్ 30 :
ప్రతి పౌరుడు హక్కుల సాధన కోసం పాటు పడాలని ముడుచింతలపల్లి మండల తహసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి తెలిపారు. మండలం లోని ఉద్దేమర్రి. గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.
.jpeg)
Views: 17


