ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం
హక్కుల సాధన పై అవగహన కల్పించిన అధికారులు
జయభేరి, సెప్టెంబర్ 30 :
ప్రతి పౌరుడు హక్కుల సాధన కోసం పాటు పడాలని ముడుచింతలపల్లి మండల తహసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి తెలిపారు. మండలం లోని ఉద్దేమర్రి. గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.
Read More కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
Latest News
18 Jun 2025 13:14:51
జయభేరి, హైదరాబాద్, జూన్ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ను...
Post Comment