10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు నగదు పురస్కారాలు
విద్యార్ధులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి - ఫౌండేషన్ సభ్యులు వినోద్ కుకునూర్
జయభేరి, జులై 24: మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ లోని ఉన్నత పాఠశాలలో కెవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ యుఎస్ఎ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు నగదు పురస్కారాలు, మరియు మెమొంటోలను అందచేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలెష,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మీనా, వినోద్ కుక్కునూరు గారి సోదరులు అశోక్ కుకునూరు , సోదరి రమాదేవి కుక్కునూరు, కుటుంబ సభ్యులు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య , ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ ఫయాజ్ స్థానిక ప్రజాప్రతినిధులు నర్సింగ్ రావు, కౌన్సిలర్ , మహిపాల్ రెడ్డి, సుధాకర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గోన్నారు.
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment