మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలి
బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి
జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి పై ప్రశ్నించిన బిజెపి నాయకులపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటతీరు మార్చుకోవాలని మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి అన్నారు.
ప్రజలు అభివృద్ధి పై ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే ఓపికతో జవాబు చెప్పాలి కానీ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాత్రం బుతులతో సమాధానం చెప్పడం సిగ్గుచేటన్నారు. పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న మేడ్చల్ కు పూర్తిస్థాయిలో ఇ.ఎస్.ఐ హాస్పిటల్ సొంత భవనం ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. మల్లారెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మోహన్ రెడ్డి హితవుపలికారు.
Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు
Latest News
18 Jun 2025 13:14:51
జయభేరి, హైదరాబాద్, జూన్ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ను...
Post Comment