మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో వంద తులాల బంగారం చోరి?

మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో వంద తులాల బంగారం చోరి?

రంగారెడ్డి జిల్లా:జులై 09

రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఈరోజు భారీ చోరి జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరి బాబు ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నవంద తులాల బంగారం, లాప్ టాప్ ను దొంగలు దొంగింలిచారు. 

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు

ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లారు హరిబాబు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, లాప్ టాప్ దొంగలించారని చెప్పా రు. దీంతో హరిబాబు పోలీ సులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

Views: 0