మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో వంద తులాల బంగారం చోరి?
రంగారెడ్డి జిల్లా:జులై 09
ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లారు హరిబాబు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, లాప్ టాప్ దొంగలించారని చెప్పా రు. దీంతో హరిబాబు పోలీ సులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.
Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!?
Views: 0


