ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు
జయభేరి, దేవరకొండ : అఖిలభారత ఎకల్ అభీయాన్ ఆధ్వర్యంలో ఖేల్కుద్ (కబడ్డీ) ఆటల పోటీలు ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో నిర్వహించుచున్నారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ తెలంగాణా ప్రశీక్షణ ప్రముఖ్ పంగనూరి లింగయ్య, దక్షిణ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనం సుజాత, దక్షిణ తెలంగాణా అబియాన్ ప్రముఖ్ శివ కుమార్,నల్గొండ జిల్లా అంచల్ సమితి ఆబియాన్ వెంకటయ్య, కార్యాలయ ప్రముఖ్ మహేష్, ఖేల్ కుద్ ఇన్చార్జి సైదులు, కవిత , శారద, శశికళ, మొగూలయ్య చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.