#
Registered
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Published On
By Jayabheri Daily
ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్ని పడగొట్టి జీవన్రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అతన్ని ప్రోత్సహించిన కార్పొరేటర్లతో... పాటు మరికొందరిపై కేసు నమోదు
Published On
By Jayabheri Daily
అమర్ సింగ్ పై కిడ్నప్ కేసు ఆ మాజీ ఎమ్మెల్యే అమర్ సింగ్ ను తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ లో చర్చ అదిష్టానం ముందు పరువు తీసుకున్న జంగయ్య మాధవీలతపై కేసు నమోదు
Published On
By Jayabheri Daily
మాధవి లత పోలింగ్ బూత్కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్ బూత్లో ఉన్న ముస్లిం మహిళలను బురఖా తొలగించాలని కోరడం, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ..
Published On
By Jayabheri Daily
కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దోపిడీ కేసు నమోదైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతిథి గృహంలో బంధించి రూ. 60 లక్షల నగదు, 90 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
