Hyd : హైదరాబాద్ నడిబొడ్డున హత్యాచారం!

తీవ్ర రక్తస్రావమై మహిళ మృతి...

Hyd : హైదరాబాద్ నడిబొడ్డున హత్యాచారం!

కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఏఆర్ పైప్ వర్క్‌షాపు సెల్లార్‌లోకి నిన్న ఉదయం 4: 30 గంటల సమీపంలో ఇద్దరు యువకులు, చిత్తు కాగితాలు ఏరుకునే ఒక సుజాత(45) అనే మహిళను లాక్కెళ్లి అత్యాచారం చేశారు.

అత్యాచారం చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై ఆ మహిళ మృతి చెందింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన ఇద్దరిని గాలిస్తున్నారు.

Read More అనుమానాస్పద స్థితిలో ఉ*రి వేసుకుని వ్యక్తి ఆత్మ*హ*త్య

Views: 0

Related Posts