#
Case
తెలంగాణ  

Nayeem Case : మళ్లీ తెరపైకి నయిం కేసు

Nayeem Case : మళ్లీ తెరపైకి నయిం కేసు ఈ కేసు రీ ఇన్విస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత? అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా? నయీంతో సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి? ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Read More...
క్రైమ్  

Married : సాఫ్ట్‌వేర్ వివాహిత మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు..!

Married : సాఫ్ట్‌వేర్ వివాహిత మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు..! హైదరాబాద్ మహానగరం శివారు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మధులతకు అదే జిల్లాకు చెందిన నాగేంద్ర భరద్వాజ్‌తో 2020లో వివాహం జరిగింది. 
Read More...
తెలంగాణ   క్రైమ్  

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
Read More...
తెలంగాణ  

అతన్ని ప్రోత్సహించిన కార్పొరేటర్లతో... పాటు మరికొందరిపై కేసు నమోదు

అతన్ని ప్రోత్సహించిన కార్పొరేటర్లతో... పాటు మరికొందరిపై కేసు నమోదు అమర్ సింగ్ పై కిడ్నప్ కేసు ఆ మాజీ ఎమ్మెల్యే అమర్ సింగ్ ను తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ లో చర్చ అదిష్టానం ముందు పరువు తీసుకున్న జంగయ్య
Read More...
తెలంగాణ  

మాధవీలతపై కేసు నమోదు

మాధవీలతపై కేసు నమోదు మాధవి లత పోలింగ్ బూత్‌కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్‌ బూత్‌లో ఉన్న ముస్లిం మహిళలను బురఖా తొలగించాలని కోరడం, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు.
Read More...
తెలంగాణ  

Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ..

Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతిథి గృహంలో బంధించి రూ. 60 లక్షల నగదు, 90 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

జగన్‌పై దాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశం

జగన్‌పై దాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై వైఎస్‌ జగన్‌ దాడి ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ఈసీ సీఈవో మీనా ఆదేశించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సీపీ కాంతి రాణా, ఐ.జి. రవిప్రకాష్ నుంచి సచివాలయంలో విచారణ వివరాలను తెలుసుకున్న సీఈవో మీనా.. విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ దాబా కోట్ల...
Read More...
తెలంగాణ  

Delhi Liquor Scam Kavitha : కవిత సంచలన లేఖ విడుదల.. మద్యం స్కామ్ ఏంటంటే..

Delhi Liquor Scam Kavitha : కవిత సంచలన లేఖ విడుదల.. మద్యం స్కామ్ ఏంటంటే.. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కె కవిత మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదన్నారు. మద్యం కేసు (లిక్కర్ స్కామ్)లో తాను బాధితుడనని, రెండేళ్ల నుంచి కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖను మీడియాకు...
Read More...
తెలంగాణ  

ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!

ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు! ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన పరికరం దిగుమతికి MLC నిధులు సమకూర్చారు! భుజంగరావు, తిరుపతన్న విచారణలో వెల్లడించారునేడు, రేపు ఎమ్మెల్సీకి నోటీసులు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతూ సంచలనం సృష్టిస్తోంది. మొన్నటి వరకు పోలీసుల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు తాజాగా రాజకీయ నాయకుల వైపు మళ్లింది....
Read More...
తెలంగాణ  

Luxury Watches Smuggling : లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసు..

Luxury Watches Smuggling : లగ్జరీ వాచీల స్మగ్లింగ్ కేసు.. లగ్జరీ వాచ్ స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లగ్జరీ వాచీల అక్రమ రవాణా ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు నోటీసులు పంపారు. కానీ కస్టమ్స్...
Read More...
తెలంగాణ  

LIQUOR SCAM Kavitha : నేడు కోర్టులో హాజరు.. కస్టడీ పొడిగింపు కోరే అవకాశం

LIQUOR SCAM Kavitha : నేడు కోర్టులో హాజరు.. కస్టడీ పొడిగింపు కోరే అవకాశం కవితకు మూడు ప్రశ్నలు వేసిన ఈడీ..! మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నించింది. కవితతో పాటు విచారణను హోలీ సందర్భంగా వాయిదా వేస్తారు శరణ్ పాత్ర ఏమిటి? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎంత డబ్బు చేతులు మారింది? BRS MLC కవితపై ED...
Read More...
తెలంగాణ  

Phone Tapping Case : విదేశాలు చెక్కేసిన కీలక సూత్రధారులు

Phone Tapping Case : విదేశాలు చెక్కేసిన కీలక సూత్రధారులు విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు కీలక సూత్రధారులని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్...
Read More...

Advertisement