జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన ఎలక్షన్లు
జయభేరి ప్రతినిధి కైకలూరు: ముదినేపల్లి మండలం బొమ్మనంపాడు అల్లూరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్ల నిర్వహించగా బొమ్మీనంపాడు లో మొదటి 15 మంది సభ్యులు ఎలక్షన్ జరగగ పదిమంది సభ్యులు మెజారిటీతో అల్లాడ సత్యనారాయణ చైర్మన్గా వైస్ చైర్మన్గా దండే రమాదేవి ఎన్నుకున్నారు.

Views: 2


