20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జయభేరి, ములుగు, జనవరి 28 :
గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004- 2005 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. 20 సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఓప్రవేట్ ఫంక్షన్ హాల్ లో కలుసుకొని వారు చేసిన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment