20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం       

20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

జయభేరి, ములుగు, జనవరి 28 :
గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004- 2005 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. 20 సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఓప్రవేట్ ఫంక్షన్ హాల్ లో  కలుసుకొని వారు చేసిన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 

పాఠశాలలో ఏ విధంగా ఉన్నామని ఒకరికొకరు సంభాషించారు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హాజరై తాను ప్రస్తుతం ఏం చేస్తున్నామని సమావేశంలో తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులకు విద్యాబోధన బోధించిన ఉపాధ్యాయులు మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులను శాలువా, జ్ఞాపికలతో సన్మానం చేశారు.

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి