నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
జయభేరి, గోదావరిఖని : గోదావరిఖని 6 డివిజన్ లో గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలన్నీ ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందుబాటులో సమాచారం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలన్నీ ప్రారంభించడం జరిగింది.
Views: 1


