ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్
జయభేరి, మేడిపల్లి : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేయర్ అమర్ సింగ్ కోరారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేయర్ అమర్ సింగ్ కలిశారు. మేయర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమర్ సింగ్ ముఖ్యమంత్రిని మొదటిసారి కలిశారు.
Latest News
18 Jun 2025 13:14:51
జయభేరి, హైదరాబాద్, జూన్ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ను...
Post Comment