రాకేష్ జైస్వాల్ చొరవతో జిహెచ్ ఎంసి అధికారులు మునిగి పోతున్న రిసాల అబ్దుల్లా ప్రాంతాన్ని సందర్శించారు

రాకేష్ జైస్వాల్ చొరవతో జిహెచ్ ఎంసి అధికారులు మునిగి పోతున్న రిసాల అబ్దుల్లా ప్రాంతాన్ని సందర్శించారు

హైదరాబాద్ సెప్టెంబర్ 24:
కొద్దీ సంవత్సరాల నుండి కిషన్గంజ్ నాలా వర్షం వల్ల పొంగి పొర్లుతుంటే రిసాలఅబ్దుల్లా ప్రాతం మొత్తం మునిగి ఉటుంది కాబట్టి గత సంవత్సరం నాలా కట్టడం పూర్తి ఆయింది కానీ నాలలో ఉన్నా మట్టిని తీయకుండా నే నాలా కట్టడాలు పూర్తి చేసేసారు కావున ప్రస్తుతం మట్టి తీయకపోవడం వల్ల అ ప్రాంతం మరింత ఎక్కువ నీళ్లు రావడం ప్రారంభం అయింది.

కావున స్థానీకులు లోకల్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ దృష్టికి ఈ సమస్య ను తెలియచేయడం జరిగింది. వెంటనే స్థానిక  GHMC అధికారులు DC విద్యానంద్ తో పాటు EE, DE, AE లను పిలిపించి అ రీసాల అబ్దుల్లా ప్రాతం మొత్తం తిరగడం జరిగింది. సమస్య ను అన్వేశించిన కార్పొరేటర్ కి GHMC అధికారులు ఈ సమస్య ను Ghmc కమీషనర్ దృష్టికి తెలియచేస్తామని, ఈ సమస్య పై ద్రుష్టి పెడతామని తెలియచేయడం జరిగింది.. గోపాల్, దమ్ము భాయ్, కౌశిక్, కట్టప్ప, చెంద్రకాంత్త్, నందు కుమార్, అనిల్ యాదవ్, ఆకాష్, రాజు, పప్పు, స్థానికులు. ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

Read More క్షయ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలి.

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli