రాకేష్ జైస్వాల్ చొరవతో జిహెచ్ ఎంసి అధికారులు మునిగి పోతున్న రిసాల అబ్దుల్లా ప్రాంతాన్ని సందర్శించారు
హైదరాబాద్ సెప్టెంబర్ 24:
కొద్దీ సంవత్సరాల నుండి కిషన్గంజ్ నాలా వర్షం వల్ల పొంగి పొర్లుతుంటే రిసాలఅబ్దుల్లా ప్రాతం మొత్తం మునిగి ఉటుంది కాబట్టి గత సంవత్సరం నాలా కట్టడం పూర్తి ఆయింది కానీ నాలలో ఉన్నా మట్టిని తీయకుండా నే నాలా కట్టడాలు పూర్తి చేసేసారు కావున ప్రస్తుతం మట్టి తీయకపోవడం వల్ల అ ప్రాంతం మరింత ఎక్కువ నీళ్లు రావడం ప్రారంభం అయింది.
Read More క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Latest News
18 Jun 2025 13:14:51
జయభేరి, హైదరాబాద్, జూన్ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ను...
Post Comment