కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో పాటు మేడ్చల్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

గురువారం కేటీఆర్ నివాసానికి తరలి వెళ్లిన నాయకులు కలిసి కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద యాదవ్ తదితరులు ఉన్నారు.

Read More Telangana | టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన యువకులు

Views: 0