మంచికి మారుపేరు ఇరగ దిండ్ల శ్రీశైలం

మంచికి మారుపేరు ఇరగ దిండ్ల శ్రీశైలం

చందంపేట : చందంపేట గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా చందంపేట గ్రామంలో స్కూలు విద్యార్థులు అందరికీ గ్రామంలో స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థులందరికీ ఇరగ దిండ్ల శ్రీశైలం మానవ దృక్పథంతో విద్యార్థులందరికీ అరటి పండ్లు అందజేసినారు. ఇరగ దిండ్ల శ్రీశైలం సహాయం చేసే దాంట్లో ముందు ఉంటాడు అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమాలు కాకుండా చందంపేట గ్రామంలో వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం వృద్ధులకు నిత్యవసర వస్తువులు ఇవ్వడం పేదవారికి దుప్పట్లు మందులు ఇవ్వడం చేస్తుంటాడని ఉపాధ్యాయులు తెలిపినారు. సహాయం చేసే దాంట్లో ముందుంటాడని చందంపేట గ్రామానికి ఎప్పుడూ ఏదో ఒక ఉపకారం చేస్తూ ఉంటాడని గ్రామస్తులు తెలియజేసినారు ప్రధానోపాధ్యాయులు నిడమోను చంద్రశేఖర్, గోవిందు కొండయ్య, మధు, జబ్బు శ్రీశైలం, పగిడిమర్రి రవీందర్, మాతంగి దేవేందర్ ఎండి మజ్జు, సారంగి వెంకటేష్, ఓర్సు యుగంధర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

IMG-20240815-WA4299

Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?

Views: 0