శంబీపూర్ రాజును కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
జిల్లాతో పాటు మేడ్చల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గురించి మేడ్చల్ నాయకులను శంబీపూర్ రాజు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీని స్వార్ధపరులు ఎవరు వీడినా నిజమైన నాయకులు మాత్రం బిఆర్ఎస్ ను వీడరని చెప్పారన్నారు. పార్టీని ఎఴరు వీడినా నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారని తెలిపారు.
మేడ్చల్..
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Views: 0


