ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్చండి
జయభేరి, చందంపేట :
ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నందున ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని కాచరాజుపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు S రాజా రవి కిషోర్ CRT Ch. నరేందర్ (vv),R. చిన్న (VV) సిబ్బందులు. R దేవ్ సింగ్ ,V. నాగు,V. మంగు తదితరులు పాల్గొన్నారు.
Views: 0


