వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తి జనం

వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు

జయభేరి, ఆగస్టు 26:- మేడ్చల్ జిల్లా మౌలాలి ఆర్టీసీ కాలని లోని తిరుమల్ నగర్ లో గల శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ భూదేవి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.

ఈ నెల 21న అంకురార్పణ కార్యక్రమంతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న  స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. 25 న సుదర్శన హోమం, 26న చివరి రోజు మహా పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం, దేవతాఉద్వాసనతో  కార్యక్రమాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్లి రామేశ్వర్ రావ్, ఛైర్మన్ కోలా ఆంజనేయులు, సభ్యులు పిల్లి హన్మంతరావు, శ్రీ ప్రసాద్, డొక్కా గాయత్రి, సుధాకర్, శ్రీనివాస్, నరసింహం, ఆలయ అర్చకులు మురళీధర్ చార్యులు, యజ్ఞచార్యులు, శ్రీమాన్ మంగళగిరి యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు

IMG-20240826-WA2996

Read More నూతన వధువు వరులను ఆశీర్వదించిన  

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli