వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తి జనం
జయభేరి, ఆగస్టు 26:- మేడ్చల్ జిల్లా మౌలాలి ఆర్టీసీ కాలని లోని తిరుమల్ నగర్ లో గల శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ భూదేవి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.
Read More College I సాంకేతికతతో భోధన చేయాలి

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...
Views: 0


