విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
ఆడపిల్లలకు ఆపదలో షిటీం ఉంది... ప్రేమ పేరుతో మోసపోవద్దు... గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సైదా
జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 30 :
సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా సూచించారు. సైబర్ నేరాలు, షీటీంలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

Views: 0


