భారీ బందోబస్త్తో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు
- సాయి ఐశ్వర్య కాలనీలో హై టెన్షన్
- అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పోరేటర్లు, నాయకుల అరెస్ట్
జయభేరి, మేడిపల్లి :
పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు కూల్చివేతలు చేస్తున్నారని సమాచారం అందడంతో హుటాహుటిన పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అక్కడికి చేరుకొని కూల్చివేతలు ఆపమని కక్ష పూరిత రాజకీయాల మధ్యలో పేదలు బలిఅవుతున్నారని వారికి విన్నపం చేసిన వినకుండా కూల్చివేతలు జరిపారు.
Views: 0


