సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్

జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన నియమాకానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు మండల ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు మండల ప్రజలకు కృతజ్ఞతలు. నాతోపాటు ఎన్నికైన కమిటీ సభ్యులు నాదెండ్ల రాజకుమార్ ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు నల్లి సదానందం, మొహమ్మద్ చోటా మియా, పల్లె గోపాల్ రెడ్డి, బొల్లం సోమయ్య, పెద్ది తిరుపతి, బైరి రాజు, చల్లూరి రాజయ్య, మద్దూరి రజిత, తాళ్లపల్లి వెంకటేశం, ఉడిగే రాజశేఖర్  శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli