3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు ఫైనల్ షెడ్యూల్

3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు ఫైనల్ షెడ్యూల్

3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.

జూలై 27న ఈ సిరీస్ ప్రారంభమవుతుందని తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో ఒక రోజు సవరించి జూలై 26కి బదులుగా జూలై 27న మొదలై ఆగస్టు 7తో ముగుస్తుందని స్పష్టం చేసింది. 

Read More Smriti Mandhana I బాలీవుడ్ సెలబ్రిటీతో స్మృతి ప్రేమాయణం.. ప్రియుడితో లేటెస్ట్ పిక్స్ వైరల్.. అతను ఎవరో తెలుసా..?

అయితే ఈ సీరిస్ ల్లో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు నాయకత్వం వహించనున్నారు. ఇటీవలే టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైరైన రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ లేదా కేఎల్‌ రాహుల్ కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరికి కెప్టెన్‌గా అనుభవం ఉందని, దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Read More T20 | టీ20కి విరాట్ గుడ్ బై.. కప్ గెలవడంపై ఫుల్ హ్యాపీ

టీ20లు
జూలై 26
జూలై 27
జూలై 29

Read More క్రీడలు మానసిక ఉల్లాసానికి కల్పిస్తాయి

ODIలు
ఆగస్టు 1
ఆగస్టు 4
ఆగస్టు 7

Read More Uppal Cricket : ఉప్పల్‌లో కొత్త సంచలనం!

Views: 0

Related Posts