భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన

భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య అక్టోబరు 6 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ 15 మందితో కూడిన జట్టుకు ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో నాయకత్వం వహించనున్నాడు.

బంగ్లాదేశ్ జట్టు: శాంటో (C), తాంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టన్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్, టస్కిన్‌, షోరిపుల్ ఇస్లామ్, తంజిమ్‌, రకిబుల్ హసన్.

Read More ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!

Latest News

దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
జ్యోతిరావు పూలే జయంతి...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 

Social Links

Related Posts

Post Comment