భారత్తో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
భారత్, బంగ్లాదేశ్ మధ్య అక్టోబరు 6 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ 15 మందితో కూడిన జట్టుకు ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో నాయకత్వం వహించనున్నాడు.
Read More క్రీడలు మానసిక ఉల్లాసానికి కల్పిస్తాయి
Views: 0


