గాయత్రీ మహా క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచిన అమ్మవారు


గాయత్రీ మహా క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

జయభేరి, అక్టోబర్ 6:
తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గాయత్రీ మహా క్షేత్రంలో శ్రీ దేవీ నవరాత్రులు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. అమ్మవారు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. 

ఆలయ వ్యవస్థాపకులు ఎస్వీ ఎల్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతుండగా అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా అమ్మవారి దర్శనం కోసం స్ధానిక ప్రజలు, నగరం నుంచి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

WhatsApp Image 2024-10-06 at 21.35.44

Read More అన్నను హతమార్చిన తమ్ముడు

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి