#
News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రామోజీ రావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి
Published On
By Jayabheri Daily
న్యూ డిల్లీ జూన్ 8ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. రామోజీరావు మృతితో దేశం ఓ మీడియా దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు. ‘రామోజీ... Visa : వీసా దారులకు గుడ్ న్యూస్
Published On
By Jayabheri Daily
కొత్త యజమాని కోసం పని చేస్తున్నట్లయితే.. H-1B వలసేతర వ్యక్తులు అనుసరించాల్సిన నియమాలను కూడా USCIS వివరించింది. వీసా-హోల్డర్ ఉద్యోగాలను మార్చాలనుకుంటే.. తప్పనిసరిగా ఫారమ్ I-129ని నింపి వారి కొత్త యజమాని సంబంధిత అధికారులకు పంపాలి. వ్యక్తి సమర్పించిన వెంటనే వారి కొత్త యజమాని కోసం పని చేయడం ప్రారంభించవచ్చు. మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్
Published On
By Jayabheri Daily
లోక్ సభ ఎన్నికల వేళ మందుబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. మూడ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించింది. మే 11వ సాయంత్రం ఆరు గంటల నుంచి 48 గంటల పాటు, జూన్ 4న వైన్ షాపులు బంద్ కానున్నాయి. Crime news : రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్!
Published On
By Jayabheri Daily
బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. Doordarshan: కాషాయ రంగులోకి దూరదర్శన్ లోగో..
Published On
By Jayabheri Daily
కంపెనీ ప్రారంభం నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి(Orange) రంగులోకి మారింది. ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని డీడీ న్యూస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. Meena : తన రెండో పెళ్లి వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన మీనా
Published On
By Jayabheri Daily
మీనా తన భర్త విద్యాసాగర్ మృతి విషాదం నుంచి కోలుకుంది... తన కెరీర్పై దృష్టి పెట్టింది... భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాలా? అన్నది ప్రశ్న... దయచేసి ఇలాంటి వార్తలతో ఇబ్బంది పెట్టకండి NDA Vs India : పోరులో ప్రముఖులు.. మరి ఓటరు ఓటు ఎవరికి?
Published On
By Jayabheri Daily
2024 లోక్సభ ఎన్నికలకు ప్రచారం మొదలైంది. హ్యాట్రిక్ కొట్టాలని భాజపా ఆశపడుతుండగా.. మోడీ సర్కార్ను చిత్తు చేసేందుకు భారత కూటమి ప్రణాళికలు రచిస్తోంది. Priyamani : ప్రియమణి తొలి రెమ్యూనరేషన్ అంతకన్నా తక్కువే.. తొలి రెమ్యూనరేషన్ ఇంకా దాచుకున్న హీరోయిన్..
Published On
By Jayabheri Daily
2003లో అతగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లాయన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తమిళ చిత్రం పరుత్తివీరన్లో కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమాలో తన... Govt. Goodnews : అన్నదాతకు ప్రభుత్వం శుభవార్త..
Published On
By Jayabheri Daily
తెలంగాణ పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. జూన్ నెలాఖరు వరకు రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సీజన్లో 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ధాన్యం సేకరణతెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం... Chandrababu : ఏపీలో వారందరికి చంద్రబాబు గుడ్న్యూస్..
Published On
By Jayabheri Daily
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీని ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు రూ.6వేలకు పెన్షన్ పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్ను 6 వేలకు పెంచాలని కోరుతూ దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదివారం సత్తెనపల్లిలో... Shanthi Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ఇక లేరు..
Published On
By Jayabheri Daily
న్యూస్ రీడర్గా శాంతిస్వరూప్ తనదైన ముద్ర వేశారని రేవంత్ రెడ్డి అన్నారు.. ఆయన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు.. ప్రజలకు శాంతిస్వరూప్ ఎంత దగ్గరగా ఉంటుందో వార్తలు కూడా అంతే దగ్గరగా ఉంటాయని లోకేష్ అన్నారు తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఖ్యాతి గడించిన శాంతిస్వరూప్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన... Good News.. TSREIRB Jobs : నిరుద్యోగులకు శుభవార్త..
Published On
By Jayabheri Daily
తెలంగాణలోని నిరుద్యోగులకు హైకోర్టు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలకు హాజరైన వారిలో మరో రెండు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలను గతేడాది ఆగస్టులో గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపికైన... 
