#
NEW
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కొత్త కలెక్టర్ గా వెట్రిసెల్వి
Published On
By Jayabheri Daily
కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరేట్ లో ఉదయం9.30 గంటలకు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశంలోని అతిపెద్ద రెవిన్యూ డివిజన్ గా గుర్తింపు పొందిన మదనపల్లి సబ్ కలెక్టర్ గా తనదైన శైలిలో రాణించారు. చిన్నవయస్సులోనే 2014లో ఐఎఎస్ లో 143 వ ర్యాంకును సాధించిన వెట్రిసెల్వి కుప్పం స్పెషల్ ఆఫీసర్ గా ప్రతిభ చూపారు. మేడ్చల్ జిల్లా బైండ్ల కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక
Published On
By Jayabheri Daily
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని సంగీత్ ఫంక్షన్ హాలులో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బైండ్ల కుల సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షునిగా బైండ్ల రాంచందర్, ఉపాధ్యక్షునిగా బైండ్ల శంకర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సహయ కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా నర్సింలు ను ఎన్నుకున్నారు. Land Registration : తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు
Published On
By Jayabheri Daily
జూన్ 18న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులో సమావేశం. జూన్ 23న మార్కెట్ విలువల సవరణ పూర్తి. జూన్ 25న పునః సమీక్ష జూన్ 29న కమిటీ ఆమోదం. జూలై 1న వెబ్సైట్లో సవరించిన విలువల ప్రదర్శిన. జూలై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం. జూలై 31న శాఖ వెబ్సైట్లో కొత్త ధరల అప్డేషన్. ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమలు. Army Chief : భారత నూతన ఆర్మీ అధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ..
Published On
By Jayabheri Daily
ఉపేంద్ర ద్వివేదీని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదీ ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా ఉన్నారు. ద్వివేదీ 1964లో జన్మిం చారు. 1984లో జమ్మూ కశ్మీర్ రైఫిల్స్లో చేరారు. ఆర్మీలో 40 ఏళ్ల సర్వీస్ ఉన్న ఆయన ఆర్మీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. కశ్మీర్ లోయ, రాజస్థాన్ సెక్టార్లో పనిచేశారు. సెక్టార్ కమాండర్, అస్సాం రైఫిల్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. అలా చేయండి... కొత్త కేంద్రమంత్రులకు రేవంత్ సూచన
Published On
By Jayabheri Daily
తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
Published On
By Jayabheri Daily
ప్రస్తుత క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, కబడ్డీ క్రీడ ప్రోత్సాహకులు, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే. జగదీశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జంగం సిద్దార్థ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. Health : పల్నాడులో కొత్త రోగం
Published On
By Jayabheri Daily
ఇప్పుడు పల్నాడు పట్టిపీడిస్తున్న వ్యాధి సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్. పంజాబ్లో మాత్రమే కనిపించే ఈ ఉరుదైన రోగం ఇప్పుడు పల్నాడు జిల్లాలోని ఇద్దరు చిన్నారులకు సోకింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిపిన పరీక్షల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడినట్టు సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు సమీపంలో ఉన్న తండాలోని చిన్నారులుకు సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కొత్త డ్రైవింగ్ నియమాలు ఇలా...
Published On
By Jayabheri Daily
అతివేగానికి సంబంధించి జరిమానా ఇప్పటికీ ₹ 1000, ₹ 2000 మధ్య ఉంది. కానీ మైనర్ డ్రైవింగ్లో పట్టుబడితే, వారు ₹ 25,000 పెద్ద జరిమానాను ఎదుర్కొంటారు. అలాగే, వాహన యజమాని రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది. మైనర్ వారికి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ పొందలేరు. కేరళలో కొత్త జ్వరం.. ‘వెస్ట్ నైల్'
Published On
By Jayabheri Daily
ఈ రాష్ట్రంలోని మల్లప్పురం, కోజికోడ్, త్రిసూర్ వెస్ట్ నైల్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. వెస్ట్ నైల్ అనే దోమ వల్ల ఈ వ్యాధి ప్రబలుతుందని, ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవని, వ్యాక్సిన్ సైతం ఇంకా గుర్తించలేదని అంటున్నారు. Beer : బీర్ ప్రియులకు ఇక పండగే.. అందుబాటులోకి కొత్త ఫ్లేవర్లు..
Published On
By Jayabheri Daily
నేను మద్యం తాగను.. కానీ బీరు తాగుతామని చాలా మంది చెప్పడం వింటుంటాం. మద్యానికి బానిస కాకపోయినా.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు లేదా ఏ కారణం చేతనైనా.. చాలా మందికి బీర్ తాగే అలవాటు ఉంటుంది. ప్రస్తుతం యువత కూడా బీర్ ప్రియులుగా మారుతున్నారు. దీంతో తయారీ కంపెనీలు బీర్ ప్రియులను ఆకట్టుకునేందుకు... Whatsapp I వాట్సాప్ నుండి క్రేజీ అప్డేట్.. ఇక స్టేటస్ టైమ్ లేదు..
Published On
By Jayabheri Daily
ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ నుండి మరో క్రేజీ ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ ఫీచర్ 30 సెకన్లు ఉండగా, త్వరలో 60 సెకన్లకు పెంచనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీటా వెర్షన్లో ఈ యాప్ను పరీక్షిస్తున్నట్లు WABetaInfo వెల్లడించింది. ఇది వినియోగదారులు 60-సెకన్ల స్టేటస్ అప్డేట్లను ఎక్కువసేపు యాక్సెస్... 
