#
Lokesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 2029 మిత్రులెవరు.. శత్రువులెవరు...
Published On
By Jayabheri Daily
చంద్రబాబునాయుడు వయసు 74 ఏళ్లు, వచ్చే ఎన్నికల నాటికి 80 చేరుతుంది. ఎంత ఫిట్గా ఉన్నా.. వయసు మాత్రం మీద పడినట్లే. ఆయన రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని నడిపించే ప్రత్యామ్నాయ నాయకుడ్ని తెరపైకి తేవాల్సిందే. ఇప్పటికే నారా లోకేష్ పార్టీపై పట్టు సాధించారు. ఎన్నో ట్రోలింగ్స్ ను ఎదుర్కొని యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ విజయంలో తన వంతు పాత్ర నిర్వహించారు. ఇప్పటికీ నారా లోకేష్ వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే. ఆయన రాజకీయంగా తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ...!
Published On
By Jayabheri Daily
ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. Naresh pavitra : 1500 కోట్ల ఆస్తికి ఆశపడి 60 ఏళ్ళ నటుడికి మెడలు వంచిన 44 ఏళ్ళ నటి..
Published On
By Jayabheri Daily
నరేష్కి 1500 కోట్ల ఆస్తి ఉందని ఆమెకు తెలుసు. అందుకే అతనితో సంబంధాన్ని ప్రారంభించింది. తన వయసు 60 ఏళ్లు దాటినా పవిత్ర తనను భర్తగా అంగీకరించిందని ఆమె మాజీ భర్త చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ఫ్యామిలీతో నరేష్ కి రిలేషన్... Sruthi hasan I శృతి హాసన్తో లోకేష్ రొమాన్స్ పీక్స్..
Published On
By Jayabheri Daily
ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. శృతి హాసన్ హిందీలో కూడా సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే శృతి హాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.... TDP Leaders : ప్యాక్.. కొన్ని కుటుంబాలకు మాత్రమే..
Published On
By Jayabheri Daily
విజయవాడ :టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి ఓ వైపు, డబ్బుతో లాబీయింగ్ చేసిన వారికి మరోవైపు మొండి చేయి చూపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు లేవని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. కుటుంబమంతా పార్టీ కోసం కష్టపడినా.. కొందరికీ మాత్రమే ఫ్యామిలీ ప్యాకేజీ ఇవ్వడంపై పార్టీలో సీనియర్లు గుసగుసలాడుతున్నారు. అయితే... 
