#
Chandrababu
ఆంద్రప్రదేశ్  

కిడ్నీస్... ఫర్ సేల్....

కిడ్నీస్... ఫర్ సేల్.... ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసుతో సంబంధం ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారి కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు పోలీస్ అధికారులుగుంటూరు జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నీ మార్పిడి రాకెట్‌పై గుంటూరు పోలీసులు విస్తృతంగా విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్‌లు 370, 470, 465, 466, 468, 471, 120(బి)తోపాటు మానవ అవయవాల మార్పిడి చట్టంలోని సెక్షన్‌ 18, 19, 20 కింద కేసు నమోదు చేశారు.
Read More...
ఆంద్రప్రదేశ్   ఆధ్యాత్మికం 

ఘనంగా రొట్టెల పండుగ

ఘనంగా రొట్టెల పండుగ కోర్కెల రొట్టెలు ఇక్కడ పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసుకుంటారు. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

30న డీఎస్సీ నోటిఫికేషన్

30న డీఎస్సీ నోటిఫికేషన్ ఈసారి మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్‌ డీఎస్సీ ప్రకటనపై కీలక ప్రకటన వెలువరించింది. మెగా డీఎస్సీకి ముందే మరోసారి టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన సర్కార్‌.. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. 
Read More...
ఆంద్రప్రదేశ్  

Tdp : చంద్రబాబుకు ఆర్ధిక సవాళ్లు

Tdp : చంద్రబాబుకు ఆర్ధిక సవాళ్లు ఇప్ప‌టికీ లోటు బ‌డ్జెట్ క‌న‌బ‌డుతుంది. సంక్షేమ ప‌థ‌కాల్లో ప్ర‌ధానంగా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇవ్వాలి. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వ‌య‌స్సు మ‌హిళ‌ల‌కు ఏడాదికి రూ.18,000 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఏకంగా 19 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కు గ‌ల మ‌హిళ‌ల‌కు ఇస్తాన‌న్నారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి జగన్  

సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి జగన్   జయభేరి, అమరావతి : ఏపీ ప్రజలందరి చిరునామా అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. 'జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. పోలవరం పూర్తి చేసి, కొంత నదులు అనుసంధానం చేసుంటే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందేది. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం...
Read More...
తెలంగాణ  

చంద్రబాబును చూసి నేర్చుకోండి

చంద్రబాబును చూసి నేర్చుకోండి ఏపీని చూసైనా నేర్చుకోవాలని.. రూ.4 వేల పింఛన్లు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వచ్చే ఆరు నెలల్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు
Read More...
తెలంగాణ  

చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణానికి వెళతాను

చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణానికి వెళతాను ఏపీలో ఎన్డీయే కూటమి సంచలన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఆహ్వానిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని అన్నారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

ఎల్ అండ్ టీ కంపెనీకి విక్రయించిన సరకులను ఆగమేఘాల మీద అన్ లోడ్

ఎల్ అండ్ టీ కంపెనీకి విక్రయించిన సరకులను ఆగమేఘాల మీద అన్ లోడ్ ముఖ్యమంత్రి జగన్ అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడంతో సీఆర్డీఏ అధికారులు కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు మినహా మిగిలినవి పూర్తిగా గాలికొదిలేశాయి. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
Read More...
జాతీయం  

Modi : మోడీ ప్రచారానికి చంద్రబాబు...

Modi : మోడీ ప్రచారానికి చంద్రబాబు... వారణాసిలో చంద్రబాబుతో ప్రచారం చేయిస్తే తెలుగు ప్రజలను ఆకర్షించవచ్చని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ స్వయంగా చంద్రబాబును ప్రచారం చేయాలని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. వారణాసిలో జరిగిన ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి పవన్ తో పాటు చంద్రబాబు హాజరయ్యారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

జగన్ ఇచ్చిన క్లారిటీ చంద్రబాబు ఇవ్వగలరా?

జగన్ ఇచ్చిన క్లారిటీ చంద్రబాబు ఇవ్వగలరా? ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో బేషరతుగా పొత్తు పెట్టుకున్నారు. అందుకు బీజేపీ నేతల వద్దకు వెళ్లారు
Read More...
ఆంద్రప్రదేశ్  

TDP : డబ్బుకు అమ్ముడుపోతారు.. ఓటర్లు వెధవలు.. వాళ్లను కొనేద్దాం...

TDP : డబ్బుకు అమ్ముడుపోతారు.. ఓటర్లు వెధవలు.. వాళ్లను కొనేద్దాం... ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంయుక్త సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ఓటర్లను వితంతువులంటూ సంబోధించారు. దీంతో వారు నష్టపోతారని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డబ్బుతో 5 నుంచి 10 కుటుంబాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

Chandrababu : ఏపీలో వారందరికి చంద్రబాబు గుడ్‌న్యూస్..

Chandrababu : ఏపీలో వారందరికి చంద్రబాబు గుడ్‌న్యూస్.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీని ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు రూ.6వేలకు పెన్షన్ పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్‌ను 6 వేలకు పెంచాలని కోరుతూ దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదివారం సత్తెనపల్లిలో...
Read More...

Advertisement