#
border
ఆంద్రప్రదేశ్  

సీమే శాసిస్తుందా...

సీమే శాసిస్తుందా... వైసీపీ గత ఎన్నికల్లో 49  స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అది అసలైన స్వీప్. గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.
Read More...
అంతర్జాతీయం 

Highway in China border I డ్రాగన్ దూకుడును తనిఖీ చేయండి!

Highway in China border I డ్రాగన్ దూకుడును తనిఖీ చేయండి! జయభేరి, న్యూఢిల్లీ, బీజింగ్ :అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు వెంబడి 1,748 కి.మీ. మేర వ్యూహాత్మక రహదారి నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సుమారు రూ.16 వేల కోట్లు మంజూరు చేసింది. అలాగే, భారత్-టిబెట్-చైనా-మయన్మార్ సరిహద్దు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో ఉన్న అనేక ప్రాంతాలను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్...
Read More...

Advertisement