#
BANGALORE
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్
Published On
By Jayabheri Daily
జగన్తో నేతలు కూడా భేటీ అవ్వడం లేదు. కాబట్టి వ్యూహా రచన ఏం జరగడం లేదు. మరి బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో జగన్ ఏం చేస్తున్నారు? జగన్ బెంగళూరుకు వెళ్లడానికి రెండు కారణాలు ఉండి ఉండాలి. ఒకటి.. ఓటమి తర్వాత ఎవ్వరికి ముఖం చూపించుకునే పరిస్థితి లేకపోవడం. రెండవది.. ఐదేళ్ల పాటు సీఎంగా తెగ కష్టపడ్డాను కాబట్టి.. మనసుకు, శరీరానికి కాస్త రెస్ట్ కావాలని కోరుకోవడం. ఈ రెండు కారణాలలో ఏదో ఒక కారణంతోనే ఆయన బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి ఉండాలి. తెలుగు నటీనటులకు నార్కో టెస్టులు
Published On
By Jayabheri Daily
ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్ళాయని అనుమానిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కూడా బెంగుళూరు పార్టీని చాలా సీరియస్గా గమనిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా మారనుంది. సాధారణంగా మన దగ్గర డ్రగ్స్ కేసులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. కానీ బెంగళూరు లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్టులు చేసిన దాకాలు కూడా ఉన్నాయి. Rave : రేవ్ పార్టీల బాగోతం..
Published On
By Jayabheri Daily
సంస్కృతి మాటున విష సంస్కృతి వికృత రూపం.. రేవ్ పార్టీల బాగోతం.. విచ్చల విడి తనానికి ప్రతిరూపం...మత్తు మస్త్ మజా సంతోషాలను అందిస్తోంది. నిజానికి మత్తులో మునగడానికి చిన్న పెద్ద వావి వరస అనే తేడా లేకుండా నేటి యువత మధ్యతరగతి జీవితాలు కూడా ఈ రొంపిలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాయి... ఇలాంటి నేపథ్యంలో తాజాగా రేవ్ పార్టీల బాగోతం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇంట్లో నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఆ పని బజారులో పడి నానా రభస మొదలవుతుంది... దీనిపై 'జయభేరి' అందిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ... WPL Winner RCB I బెంగళూరుకు తొలి టైటిల్
Published On
By Jayabheri Daily
జయభేరి, ఢిల్లీ:మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్లో కొత్త ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ తొలిసారి విజేతగా నిలిచింది. ఐపీఎల్లో టైటిల్ కలను ఇంకా నెరవేర్చుకోని ఈ ఫ్రాంచైజీ...ఐపీఎల్... 
