RTI I ఆర్టీఐ  కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల "ప్రజా సంకల్ప వేదిక " అభినందనలు

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు.

RTI  I ఆర్టీఐ  కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల

జయభేరి, అమరావతి:

ఆర్టీఐ కమిషనర్ గా సీనియర్ జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల ప్రజా సంకల్పవేదిక(ఆర్టీఐ విభాగం) ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.

Read More బ్రదర్ అనిల్ కుమార్ తాజాగా వ్యాఖ్యలు చేయడం.. సంచలనంగా మారాయి...

ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి. సాయికుమార్, ఎస్. సూర్యనారాయణ రెడ్డి, తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా నియమితులైన సందర్భంగా జర్నలిస్ట్ రెహానా బేగంకు హార్దిక  శుభాకాంక్షలు తెలిపారు. 

Read More Ap Govt Women Employees Child Care Leave I 180 రోజుల సెలవును ఎప్పుడైనా పొందవచ్చు... మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త..

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు. ఆర్టీఐ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీడియా ప్రతినిధిగా ప్రత్యేకతను చాటు కోవాలన్నారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతనూ, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు తనదైన శైలిలో కృషి చేయాలన్నారు.     
ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు చేపట్ట నున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.

Read More IAS Committee: MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ


ప్రజాసంకల్పవేదిక
ఆర్టీఐ విభాగం.

Read More AP Election : నామినేషన్లకు సర్వం సిద్ధం.. ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్..!

Views: 1

Related Posts