ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో  వెన్నలపాలెం టీడీపీ గ్రామ కమిటీ ఎన్నిక 

ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో  వెన్నలపాలెం టీడీపీ గ్రామ కమిటీ ఎన్నిక 

జయభేరి, పరవాడ:
పరవాడ మండలం వెన్నెల పాలెం గ్రామంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి  ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా బోజంకి అప్పలనాయుడు,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారు వీరు నాయుడు, ఉపాధ్యక్షుడుగా వెన్నెల గిరి లను నియమించడం జరిగింది. కార్యనిర్వాహక కార్యదర్శిగా వెన్నెల అప్పారావు, కొండ్రపు అప్పారావు, మఠం అచ్చిబాబు, కార్యదర్శిగా రొంగలి సత్తిబాబు, పెదపాటి మహేష్, జంగాల త్రినాథ్, కోశాధికారులుగా గోపి, కనకరాజు, పైలా సన్యాసిరావు లను ఎన్నుకొన్నారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ గ్రామంలో టీడీపీ పార్టీ బలోపేతానికి సాయశక్తుల శ్రమిచాలని నాయుకులకు,కార్యకర్తలకి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో  పైల రతాల  సన్యాసిరావు, గొంప మారు నాయుడు,  పైల వరలక్ష్మి , పైల సన్యాసిరావు (చిన్న),  పైల కనకరాజు,  భోజంకి గోపి,  పైల అప్పారావు , పైల సత్యవతి,  ఎలమంచిలి కిషోర్,  S.అయ్యబాబు, యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది

Read More RTI I ఆర్టీఐ  కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల "ప్రజా సంకల్ప వేదిక " అభినందనలు

Views: 0

Related Posts