EC : ఎన్నికల ముందు జగన్కు వరుస షాక్లు.. ఈసీ కీలక ఆదేశాలు..
- ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సజ్జల భార్గవరెడ్డి కుట్రతో తప్పుడు ప్రచారం చేశారని, హింసను ప్రేరేపించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
జయభేరి, అమరావతి, మే 05:
సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. అతనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఆదేశించింది.
Read More Jagan : జగన్ బేల మాటలు!
Views: 0


