#
AFTER
తెలంగాణ  

Police : కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాలీలు, సభలకు అనుమతి లేదు

Police : కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాలీలు, సభలకు అనుమతి లేదు విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏనుమాముల మార్కెట్ ప్రత్యేక సమావేశన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు కేంద్రానికి కేవలం ఎంపీ ఎన్నికల్లో పోటీదారులు, సంబంధిత ఏజెంట్లు, పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.
Read More...
జాతీయం  

Modi : చివరి ప్రసంగం తర్వాత కన్యాకుమారికి మోడీ

Modi : చివరి ప్రసంగం తర్వాత కన్యాకుమారికి మోడీ 30వ తేదీ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత, ప్రధాని మోదీ కన్యాకుమారి వెళతారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తారని తెలుస్తోంది.మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత తమిళనాడు వెళ్లి అక్కడ రాత్రికి విశ్రాంతి తీసుకోనున్నారు. మే 31 నుంచి జూన్ 1వ తేదీ వరకు సంబంధించిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమం ఇంకా విడుదల కాలేదు.
Read More...
ఆధ్యాత్మికం 

Regular B*thing Tips : స్నా*నం చేసిన తర్వాత ఎలాంటి దుస్తులు ధరించాలి?

Regular B*thing Tips : స్నా*నం చేసిన తర్వాత ఎలాంటి దుస్తులు ధరించాలి? ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.. లక్ష్మీదేవి స్నానం చేసిన తర్వాత ఎలాంటి దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంది. లక్ష్మీ కటాక్షం చూడాలంటే మనం వేసుకునే బట్టలు ఎలా ఉండాలి. ఎలాంటి బట్టలు కట్టుకోవద్దు..
Read More...
తెలంగాణ  

Ugadi TRS : ఉగాది తర్వాత మళ్లీ టీఆర్ఎస్..

Ugadi TRS : ఉగాది తర్వాత మళ్లీ టీఆర్ఎస్.. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది అన్న చందంగా ప్రధాని కావాలన్న కేసీఆర్‌ కోరిక పార్టీ పేరు మార్పుకు కారణమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎవరితో చర్చించకుండా ఎవరి నిర్ణయాలు తీసుకోకుండా భారత రాష్ట్ర సమితిగా మార్చారు. హైదరాబాద్, ఏప్రిల్ 8 :తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర...
Read More...
ఆరోగ్యం 

Sweet after Meals : భోజనం తర్వాత స్వీట్లు తినవచ్చా?

Sweet after Meals : భోజనం తర్వాత స్వీట్లు తినవచ్చా? చాలా మందికి భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినడం అలవాటు. ఇది మంచి అలవాటు కాదు. ఆరోగ్యానికి చెడ్డ అలవాటు. వెంటనే వదిలేయడం మంచిది. భోజనం తర్వాత స్వీట్లు తినవచ్చా?పార్టీలకు, వినోదాలకు వెళ్లినప్పుడు భోజనంతో పాటు మిఠాయిలు కూడా అందిస్తారు. పూర్తి భోజనంలో డెజర్ట్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నిజానికి కడుపు...
Read More...
జాతీయం  

Mukhtar Ansari death : జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

Mukhtar Ansari death : జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ మరియు తరువాత రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతో మరణించాడు. అన్సారీ మరణం తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన ముఖ్తార్ అన్సారీ గురువారం సాయంత్రం బందాలో జైలు శిక్ష అనుభవిస్తూ గుండెపోటుతో...
Read More...
తెలంగాణ  

Telangana : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Telangana : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వమా? అన్నది అర్థం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత...
Read More...
జాతీయం  

ARVIND KEJRIWAL'S FIRST REACTION I అరవింద్ కేజ్రీవాల్ తొలి స్పందన.. సంచలన వ్యాఖ్యలు

ARVIND KEJRIWAL'S FIRST REACTION I అరవింద్ కేజ్రీవాల్ తొలి స్పందన.. సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఆయనను రోజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘జైలు వెలుపల నా జీవితం దేశానికే అంకితం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు....
Read More...

Advertisement