#
vote
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Vote : సగానికి తగ్గిన ఓటు బ్యాంకు
Published On
By Jayabheri Daily
సామాజికవర్గాలు బలమైన మద్దతుదారుగా ఉండటం వల్లే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రవిభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో పై సామాజికవర్గాలు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండటంతో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో కేసీయార్ స్వయంకృతం వల్ల మెజారిటి సామాజికవర్గాలు దూరమవ్వటంతో ఫలితం రివర్స్ అయింది. Lok Sabha : పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ, మే 25 :సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ (X) వేదికగా సందేశం ఇచ్చారు. ప్రతి ఓటు విలువైనదని, మీ ఓటును కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఆరో విడత ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్ పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల... AP ELECTIONS : ఎవరికి ఓటు? – ఎవరికి పోటు..?
Published On
By Jayabheri Daily
దేశవ్యాప్తంగా మోదీ హవాతో పాటు.. రాష్ట్రంలో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు చంద్రబాబునాయుడు. అర్థరాత్రి వరకూ మహిళలు క్యూలో ఉండి మరీ ఓట్లు వేశారని.. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లే మళ్లీ ఆశీర్వదించారని వైసీపీ బలంగా నమ్ముతోంది. గెలుపోటములపై చర్చలు నడుస్తుండగానే అటు అధికారులపై పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. బర్రెలక్క చచ్చిపోతానన్న భయంతో ఏడ్చింది.. ఎందుకు?
Published On
By Jayabheri Daily
సోషల్ మీడియా ద్వారా ఎన్నో వీడియోలు చేసి సెలబ్రిటీలుగా మారిన వారిలో బర్రెలక్క ఒకరు. ఎన్ని చదువులు చదివినా చివరికి "రావు బర్రెలు కాయటమే" అనే వీడియో తీసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో బర్రెలక్క ఓవర్ నైట్ స్టార్ అవుతుందనడంలో సందేహం లేదు. అలాగే గతేడాది జరిగిన అసెంబ్లీ... ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి - సైబరాబాద్ డీసీపీ నితిక పంథ్
Published On
By Jayabheri Daily
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తూముకుంట, మూడు చింతల పల్లి గ్రామాల్లో పోలీసుల కవాతు Eatala : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు...
Published On
By Jayabheri Daily
ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చెత్త బుట్టలు వేసినట్టే అన్నారు. KTR : బిజెపికి ఓటు వేయడానికి సిగ్గుపడాలి
Published On
By Jayabheri Daily
వలస పక్షులకు ఓటు అడిగే హక్కు లేదు మల్కాజ్ గిరి బీఆర్ ఎస్ అభ్యర్థి గా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్, పాల్గొన్న బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదు కాంగ్రెస్, బీజేపీ లు కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు Congress manifesto : 'జమిలి ఎన్నికలు వద్దు.. ఎన్నికల చట్టాలను సవరిస్తాం' - మేనిఫెస్టోలో కాంగ్రెస్
Published On
By Jayabheri Daily
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయ పాత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ కొన్ని కీలక హామీలు ఇచ్చింది. అందులో ఒకటి ఎన్నికల చట్టాల సవరణ. ఈవీఎం, వీవీప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోతేనే ఎన్నికల ఫలితాలను నిర్ధారించేలా చట్టంలో మార్పులు చేస్తామని పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే ఎన్నికల చట్టాలను సవరిస్తామని,... 
