ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా?: కేటీఆర్

ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా?: కేటీఆర్

ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా? అని కేటీఆర్ మండిపడ్డారు. 'రైతులు, విద్యార్థులు, జర్నలిస్ట్ లు, ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రశ్నించినా.. పోలీసులు/గుండాలను ప్రయోగిస్తారా? హామీలు అమలు చేయాలంటే బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు, దాడులు, కేసులా? ఇందిరమ్మ రాజ్యమంటే ఆనాటి ఎమర్జెన్సీని అప్రకటితంగా అమలు చేయటమేనా? మీ కాంగ్రెస్ కు ఇచ్చిన హానీమూన్ సమయం అయిపోయింది. ఇక ప్రజా క్షేత్రంలో మిమ్నల్ని కడిగేసేందుకు BRS శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి' అని ట్వీట్ చేశారు.

Latest News

దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
జ్యోతిరావు పూలే జయంతి...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా